Bandi Sanjay Padayatra: సదాశివపేట నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర

సదాశివపేట నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. బండి సంజయ్ తో పాటు మాజీ మంత్రి బాబూ మోహన్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, సహ ప్రముఖ్ లు తూళ్ల వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి, సంగప్ప, సింగాయపల్లి గోపి, […]

Written By: Suresh, Updated On : September 7, 2021 12:33 pm
Follow us on

సదాశివపేట నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. బండి సంజయ్ తో పాటు మాజీ మంత్రి బాబూ మోహన్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, సహ ప్రముఖ్ లు తూళ్ల వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి, సంగప్ప, సింగాయపల్లి గోపి, పార్టీ సంగారెడ్డి ఇంఛార్జ్ దేశ్ పాండే తదితరులు పాదయాత్ర చేస్తున్నారు.