రంగారెడ్డిలో దారుణం

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. రెండేండ్ల కుమారుడిని ఓ తండ్రి గొంతు కోసి చంపాడు. భార్య శోభను కత్తితో పొడిచాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం శోభను మొయినాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చోటు చేసుకుంది. దంపతుల మధ్య గొడవలే కారణమని స్థానికులు పేర్కొన్నారు. నిందుతుడు డప్పు రమేశ్ పోలీసుల అదుపులో […]

Written By: Suresh, Updated On : July 13, 2021 10:08 am
Follow us on

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. రెండేండ్ల కుమారుడిని ఓ తండ్రి గొంతు కోసి చంపాడు. భార్య శోభను కత్తితో పొడిచాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం శోభను మొయినాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చోటు చేసుకుంది. దంపతుల మధ్య గొడవలే కారణమని స్థానికులు పేర్కొన్నారు. నిందుతుడు డప్పు రమేశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.