దారుణం….. ఆరేళ్ల చిన్నారి పై అత్యాచారం

గుంటూరు జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. మేడికొండూరు మండలం పేరిచర్ల గ్రామానికి చెందిన దంపతులు బిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. వారికి 6సంవత్సరాల కూతురు వుంది. వారి పాప ఆడుకుంటూ బయటకు వెళ్లి తిరిగి రాక పోవడంతో పోలీసులకి పిర్యాదు చేసారు. సిసి టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా 50ఏళ్ల వ్యక్తి తీసుకెళ్లినట్లు గుర్తించారు. పాపా కోసం చుట్టూ పక్కలా గాలించగా రైల్వే స్టేషనులో ఏడుస్తూ కనిపించింది. దర్యాప్తు లో అత్యాచారం జరిగినట్లు తెలిసింది. నిందితుడి పై […]

Written By: NARESH, Updated On : September 24, 2020 10:18 am

child-rape

Follow us on

గుంటూరు జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. మేడికొండూరు మండలం పేరిచర్ల గ్రామానికి చెందిన దంపతులు బిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. వారికి 6సంవత్సరాల కూతురు వుంది. వారి పాప ఆడుకుంటూ బయటకు వెళ్లి తిరిగి రాక పోవడంతో పోలీసులకి పిర్యాదు చేసారు. సిసి టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా 50ఏళ్ల వ్యక్తి తీసుకెళ్లినట్లు గుర్తించారు. పాపా కోసం చుట్టూ పక్కలా గాలించగా రైల్వే స్టేషనులో ఏడుస్తూ కనిపించింది. దర్యాప్తు లో అత్యాచారం జరిగినట్లు తెలిసింది. నిందితుడి పై కేసు నమోదు చేసారు.

Also Read: వివేకా హత్య కేసులో కీలక మలుపు… ఆ పంచాయతీ హత్యకు కారణమా..?