గుంటూరు జిల్లాలో దారుణం

గుంటూరు జిల్లాలోని మాచర్ల మండలం బోదనం పాడులో దారుణం జరిగింది. 7 నెలల పసిపాపపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి ముందు నిద్రపోతున్న తల్లి పక్క నుంచి పాపను దుండగులు ఎత్తుకెళ్లారు. తల్లి నిద్ర లేచే సరికి పాప కనిపించక పోవడంతో కంగారుతో చుట్టుపక్కల అంతా వెతికారు. అయితే బహిర్బూమికి వెళ్లిన గ్రామస్తులకు పాప రోడ్డుపై కనిపించింది. పాప పేదలు, మర్మాంగాలపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. పాపను గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసి […]

Written By: Suresh, Updated On : July 20, 2021 5:31 pm
Follow us on

గుంటూరు జిల్లాలోని మాచర్ల మండలం బోదనం పాడులో దారుణం జరిగింది. 7 నెలల పసిపాపపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి ముందు నిద్రపోతున్న తల్లి పక్క నుంచి పాపను దుండగులు ఎత్తుకెళ్లారు. తల్లి నిద్ర లేచే సరికి పాప కనిపించక పోవడంతో కంగారుతో చుట్టుపక్కల అంతా వెతికారు. అయితే బహిర్బూమికి వెళ్లిన గ్రామస్తులకు పాప రోడ్డుపై కనిపించింది. పాప పేదలు, మర్మాంగాలపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. పాపను గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.