ఈసీఐ వెబ్ సైట్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

పశ్చిమబెంగల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటట్లోనే ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకు జరిగే కౌంటింగ్, ట్రెండ్స్, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు భారత ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ యూజర్లు లాగాన్ కావాల్సి ఉంటుంది. రిజల్ట్ ట్రెండ్స్ కు 8 గంటల నుంచే వెబ్ సైట్, యాప్ లో ఈసీఐ మొదలు పెడుతుంది.

Written By: Suresh, Updated On : May 2, 2021 6:18 am
Follow us on

పశ్చిమబెంగల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటట్లోనే ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకు జరిగే కౌంటింగ్, ట్రెండ్స్, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు భారత ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ యూజర్లు లాగాన్ కావాల్సి ఉంటుంది. రిజల్ట్ ట్రెండ్స్ కు 8 గంటల నుంచే వెబ్ సైట్, యాప్ లో ఈసీఐ మొదలు పెడుతుంది.