రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన కేజ్రీవాల్

ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక మృతిచెందిన కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల నష్ట పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. ఈమేరకు నష్ట పరిహారానికి సంబంధించిన అంశంపై ఆరుగురు వైద్యులతో ఆమ్ఆద్మీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. పరిహారం విషయంలో కమిటీ నివేదిక మేరకు ప్రభుత్వం బాధితులకు సహాయం అందించనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Written By: Suresh, Updated On : May 28, 2021 1:10 pm
Follow us on

ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక మృతిచెందిన కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల నష్ట పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. ఈమేరకు నష్ట పరిహారానికి సంబంధించిన అంశంపై ఆరుగురు వైద్యులతో ఆమ్ఆద్మీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. పరిహారం విషయంలో కమిటీ నివేదిక మేరకు ప్రభుత్వం బాధితులకు సహాయం అందించనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.