ఏపీ వైఖరే కారణం.. మంత్రి జగదీశ్ రెడ్డి

కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి పంచాయితీకి ఏపీ ప్రభుత్వం వైఖరే కారణమని అన్నారు. ఏపీ ముందుగా జీవో 203ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాన స్నేహహస్తాన్ని ఏపీ వినియోగించుకోవట్లేదన్నారు. కేంద్రం, సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేదని, నీటి వాటా తేల్చాలని తాము కూడా సుప్రీంకోర్టును అడుగుతున్నామని గుర్తు చేశారు.

Written By: Suresh, Updated On : July 15, 2021 4:41 pm
Follow us on

కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి పంచాయితీకి ఏపీ ప్రభుత్వం వైఖరే కారణమని అన్నారు. ఏపీ ముందుగా జీవో 203ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాన స్నేహహస్తాన్ని ఏపీ వినియోగించుకోవట్లేదన్నారు. కేంద్రం, సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేదని, నీటి వాటా తేల్చాలని తాము కూడా సుప్రీంకోర్టును అడుగుతున్నామని గుర్తు చేశారు.