ఢిల్లీలో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు.. సీఎం కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజులు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కొవిడ్ పాజిటివిటీ రేటు 2.5 శాతానికి తగ్గించదని చెప్పారు. 24 గంటల్లో కొత్తగా 1,600 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పడితే నెలాఖరు నుంచి అన్ లాక్ చేయడం ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి […]

Written By: Suresh, Updated On : May 23, 2021 1:05 pm
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజులు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కొవిడ్ పాజిటివిటీ రేటు 2.5 శాతానికి తగ్గించదని చెప్పారు. 24 గంటల్లో కొత్తగా 1,600 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పడితే నెలాఖరు నుంచి అన్ లాక్ చేయడం ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి టీకాలు వేస్తేనే థర్డ్ వేవ్ ను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు.