కరోనాకు మరో నటుడు బలి

కరోనా మహమ్మారి మరఓ యాక్టర్ ను బలి తీసుకుంది. బాలీవుడ్ నటుడు బిక్రమ్ జీత్ కన్వర్ పాల్ కొవిడ్ కారణంగా మృతి చెందాడు. 52 ఏళ్ల బిక్రమ్ చనిపోయిన విషయాన్ని డైరెక్టర్ అశోక్ పండిత్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. రిటైర్డ్ ఆర్మీ మేజర్ అయిన బిక్రమ్ జీత్ 2003 లో తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించాడు. ఎన్నో సినిమాలు, సీరియళ్లు వెబ్ సిరీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో బిక్రమ్ నటించాడు. అతని మృతికి నటుడు నీల్ […]

Written By: Suresh, Updated On : May 1, 2021 11:43 am
Follow us on

కరోనా మహమ్మారి మరఓ యాక్టర్ ను బలి తీసుకుంది. బాలీవుడ్ నటుడు బిక్రమ్ జీత్ కన్వర్ పాల్ కొవిడ్ కారణంగా మృతి చెందాడు. 52 ఏళ్ల బిక్రమ్ చనిపోయిన విషయాన్ని డైరెక్టర్ అశోక్ పండిత్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. రిటైర్డ్ ఆర్మీ మేజర్ అయిన బిక్రమ్ జీత్ 2003 లో తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించాడు. ఎన్నో సినిమాలు, సీరియళ్లు వెబ్ సిరీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో బిక్రమ్ నటించాడు. అతని మృతికి నటుడు నీల్ నితిన్ ముకేష్ నివాళులర్పించాడు.