Vizag Steel Plant: ‘ఉక్కు’ ప్రైవేటీకరణను నిరసిస్తూ అఖిలపక్షాల పాదయాత్ర

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖలోని గాజువాక కాకతీయ గేట్ నుంచి పాత గాజువాక వరకు అఖిలపక్షాలు పాదయాత్ర నిర్వహించాయి. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Written By: Suresh, Updated On : September 12, 2021 11:48 am
Follow us on

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖలోని గాజువాక కాకతీయ గేట్ నుంచి పాత గాజువాక వరకు అఖిలపక్షాలు పాదయాత్ర నిర్వహించాయి. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.