Homeవార్త విశ్లేషణAir India Flight Bomb Threat: బాంబు బెదిరింపు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Air India Flight Bomb Threat: బాంబు బెదిరింపు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Air India Flight Bomb Threat పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్ లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

Air India Flight Bomb Threat: ఎయిర్ ఇండియా ఏ 379 విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్ లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. బెదిరింపు కాల్ అనంతరం, ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపేసి విమానంలో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

 



Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper