Homeజాతీయం - అంతర్జాతీయంఅదానీ కంపెనీ షేర్లు పతనం

అదానీ కంపెనీ షేర్లు పతనం

అదానీ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. సుమారు 25 శాతం వరకు ఆ కంపెనీ షేర్లు పతనమైన్టుల తెలుస్తోంది. అదానీ గ్రూపునకు చెందిన సుమారు 43 వేల కోట్ల విలువైన మూడు కంపెనీల విదేశీ నిధులను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ సీజ్ చేయడంతో ఆ కంపెనీ షేర్లు డౌనయ్యాయి. అల్ బులా ఇన్వెస్ట్ మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ కంపెనీల నిధులను ఎన్ ఎస్ డీఎల్ నిలిపివేసింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular