అత్యాచార బాధితురాలికి రూ. 5లక్షల పరిహారం

తాడేపల్లి అత్యాచార ఘటన చాలా దురదృష్టకరమని, ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని ఏపీ మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి మరో రూ. 50 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఇద్దరు దుండగులు ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా 50 శాతం ఆధారాలు సేకరించాం. పోలీసు దర్యాప్తు […]

Written By: Velishala Suresh, Updated On : June 21, 2021 3:40 pm
Follow us on

తాడేపల్లి అత్యాచార ఘటన చాలా దురదృష్టకరమని, ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని ఏపీ మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి మరో రూ. 50 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఇద్దరు దుండగులు ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా 50 శాతం ఆధారాలు సేకరించాం. పోలీసు దర్యాప్తు కూడా త్వరతగతిన సాగుతోందని వనిత అన్నారు.