https://oktelugu.com/

AP: రూ.15 కోట్లతో చీటీల వ్యాపారి పరార్

నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్ కు చెందిన నాయుడు మల్లికార్జున రావు అనే వ్యక్తి చీటీల వ్యాపారం నిర్వహిస్తూ పరారయ్యాడు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆ వ్యక్తి ఆచూకీ కనిపించలేదు. దాంతో బాధితులు శుక్రవారం రాత్రి ఎన్టీఆర్ నగర్ వద్ద వచ్చి ఆయన అత్తను నిలదీశారు. సుమారు పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైనట్లు తెలుస్తోంది. సుమారు 200 కుటుంబాలు ఇతని వల్ల నష్టపోయినట్లు  బాధితులు తెలిపారు.

Written By: , Updated On : September 11, 2021 / 11:23 AM IST
Follow us on

నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్ కు చెందిన నాయుడు మల్లికార్జున రావు అనే వ్యక్తి చీటీల వ్యాపారం నిర్వహిస్తూ పరారయ్యాడు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆ వ్యక్తి ఆచూకీ కనిపించలేదు. దాంతో బాధితులు శుక్రవారం రాత్రి ఎన్టీఆర్ నగర్ వద్ద వచ్చి ఆయన అత్తను నిలదీశారు. సుమారు పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైనట్లు తెలుస్తోంది. సుమారు 200 కుటుంబాలు ఇతని వల్ల నష్టపోయినట్లు  బాధితులు తెలిపారు.