https://oktelugu.com/

దేశంలో కరోనా: 1141 మరణాలు..86,052 కేసులు

దేశంలో నిన్నటి వరకు 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదైనా గడిచిన 24 గంటల్లో 86,052మందికి పాజిటివ్‌ నిర్దారణ అయింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి విడుదల చేసిన హెల్త్‌ బుటిటెన్‌ ప్రకారం 1141 మంది కరోనాతో మృతి చెందారు. రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 92,290 మంది మరణించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో టెస్టుల సంఖ్య పెంచామని, నిన్న ఒక్కరోజే 14 లక్షల […]

Written By: , Updated On : September 25, 2020 / 10:20 AM IST
carona

carona

Follow us on

carona

దేశంలో నిన్నటి వరకు 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదైనా గడిచిన 24 గంటల్లో 86,052మందికి పాజిటివ్‌ నిర్దారణ అయింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి విడుదల చేసిన హెల్త్‌ బుటిటెన్‌ ప్రకారం 1141 మంది కరోనాతో మృతి చెందారు. రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 92,290 మంది మరణించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో టెస్టుల సంఖ్య పెంచామని, నిన్న ఒక్కరోజే 14 లక్షల 92వేలు చేశామన్నారు.