spot_img
Homeఇంటర్నేషనల్పాక్ ఎంపీపై దేశద్రోహం కేసు నమోదు

పాక్ ఎంపీపై దేశద్రోహం కేసు నమోదు

పాకిస్థాన్ ఎంపీ అయాజ్ పై దేశద్రోహం కేసు నమోదైంది. భారత్ తమపై దాడి చేస్తుందనే భయంతో వింగ్ కమాండర్ అభినందన్ ను పాక్ విడుదల చేసిందని చెప్పిన ఎంపీ అయాజ్ సాధిక్ పై చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్  దేశవ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినిపించాయి. దీంతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటున్నామని పాక్ మంత్రి ఎజా షా తెలిపారు. అయితే ప్రతిపక్ష పార్టీ పీఎంఎల్-ఎన్ పార్టీ మాత్రం రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES
spot_img

Most Popular