పాకిస్థాన్‌ శిక్షణ స్కూల్‌లో పేలుడు.. ఏడుగురి మృతి

పాకిస్థాన్‌లోని పేలుడు సంబవించింది. షెషావర్‌ నగరంలోని డైరెక్టర్‌ కాలనీలో ఓ శిక్షణ స్కూల్‌లో మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 70 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని లేడి రీడింగ్‌ ఆసుపత్రికి తరలించారు. 20 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలె తెలిపాయి. కాగా పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదని పాకిస్థాన్‌ పోలీసు అధికారి మన్సూర్‌ తెలిపారు. మతపరమైన శిక్షణ తరగతులు జరుగుతున్న బిల్డింగ్‌లో పేలుడు జరడం […]

Written By: Suresh, Updated On : October 27, 2020 11:04 am
Follow us on

పాకిస్థాన్‌లోని పేలుడు సంబవించింది. షెషావర్‌ నగరంలోని డైరెక్టర్‌ కాలనీలో ఓ శిక్షణ స్కూల్‌లో మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 70 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని లేడి రీడింగ్‌ ఆసుపత్రికి తరలించారు. 20 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలె తెలిపాయి. కాగా పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదని పాకిస్థాన్‌ పోలీసు అధికారి మన్సూర్‌ తెలిపారు. మతపరమైన శిక్షణ తరగతులు జరుగుతున్న బిల్డింగ్‌లో పేలుడు జరడం వల్ల చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.