అమెరికాలో జరుగుతున్న ఎన్నికల్లో భారతీయులు సత్తా చాటుతున్నారు. యూఎస్ ప్రతినిధుల సభకు భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి మూడోసారి విజయం సాధించారు. కృష్ణ మూర్తి స్వస్థలం తమిళనాడు రాష్ట్రం అయినా ఢిల్లీలో పెరిగారు. అనంతరం యూఎస్ వెళ్లి స్థిరపడ్డారు. 2016 ఎన్నికల్లో తొలిసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో రాజా కృష్ణ మూర్తికి 71 శాతం ఓట్లు రావడం విశేషం.
మరో ఇద్దరు భారతీయులు అమీ బేరా, ఆర్ వో కన్నాలు కూడా ప్రతినిధుల సభకు పోటీ చేశారు. ఇందులో అమీరా బేగా నాలుగుసార్లు గెలిచారు. ఐదోసారి బరిలో ఉన్నారు. ఖన్నా రెండు సార్లు గెలిచి మూడో విజయం కోసం ఎదురుచూస్తుననారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Indians win in us president elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com