అహ్మదాబాద్ (Ahmedabad) లో తాగిన మైకంలో ప్రేయసితో కలసి ఓ యువకుడు పెద్ద తప్పు చేశాడు. అక్కడ డ్రగ్స్ (Drugs) రాసుకుని ప్రియురాలితో సంభోగంలో పాల్గొన్నాడు. కానీ తెల్లారేసరికి అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పోలీసులు వచ్చి పరిశీలించగా అప్పటికే చనిపోయినట్లు తేలింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని ఫతేవాడికి చెందిన ఓ యువకుడు తన ప్రేయసిని తీసుకుని ఓ హోటల్ కు వెళ్లి ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. అక్కడ వారికి మరో మహిళ కలిసింది. దీంతో అతడు గర్భం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో డ్రగ్స్ రాసుకుని వారితో సంభోగంలో పాల్గొన్నాడు. కానీ అది వికటించి తన ప్రాణాలే తీసింది.
అయితే గర్భం రాకుండా ఉండేందుకు ఏది పడితే అది రాసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. సాంకేతికత ఇంతలా పెరిగినా ఎన్నో మార్గాలుండగా డ్రగ్స్ రాసుకోవడం ఏమిటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలే అసురక్షిత శృంగారం ఆపై బాధ్యత లేని కారణంగా అతడు ప్రాణాలు అర్పించాడు. క్షణిక సుఖం కోసం నూరేళ్ల జీవితాన్ని పోగొట్టుకున్నాడు. గర్భం రాకుండా ఉంటేందుకు ఏలాంటి వస్తువులు అందుబాటులో లేకుపోవడంతో పక్కనే ఉన్న జిగురుతో పాటు వైట్ నర్ అంటించుకున్నాడు.
ఇది జరిగిన రెండు రోజులకు అతడు అంబర్ టవర్ ప్రాంతంలో పొదల చాటున అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అతడు వాడిన ఆ డ్రగ్ ప్రభావంతోనే అతడు ప్రాణాలు వొదిలినట్లు తేలింది. దీంతో ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఘటనపై డీసీపీ ప్రేమ్ సుఖ్ డెలు చెబుతూ యువత విచ్చలవిడి తనానికి ఇదే నిదర్శనమని చెప్పారు. సురక్షిత మార్గాలతోనే అలాంటి వాటిలో పాల్గొనాలని సూచించారు. అది కూడా అత్యవసరమైతే తప్ప తప్పు చేయకూడదని చెప్పారు. మైకంలో కామం కావాలనుకుంటే ఇలాగే ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.