O
ఈ రోజు మార్చి 22 న ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూను ఉధ్యేసించి ప్రధాని మోడీ ఒక ట్వీట్ చేశారు.
“భారతీయులుగా మనమందరం జనతా కర్ఫ్యూను పాటించి కారోన రక్కసిపై యుద్ధం చేసి అద్భుతమైన శక్తిని పొందుకుందాం.. అదేవిధంగా ఇంట్లో ఉండి ఆరోగ్య ఉందాం” అని మోడీ ట్వీట్ చేశారు.