Homeఆంధ్రప్రదేశ్‌"చంద్రబాబు ని ఎందుకు బిజెపి ఏమీ అనకూడదు...?" ఈ ఏడుపు ఎవరిది?

“చంద్రబాబు ని ఎందుకు బిజెపి ఏమీ అనకూడదు…?” ఈ ఏడుపు ఎవరిది?

BJP poll manager Somu Veerraju questions Telugu Desam's interest ...

ఇప్పటివరకూ ఏపీ బీజేపీ సోము వీర్రాజు నూతన అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అయితే చాలామంది అధికారపక్షాన్ని ప్రశ్నించడం మానేసి ప్రతిపక్షం పై వీరి అజమాయిషీ ఏంటి అని…. ఎన్నో స్టేట్మెంట్ లు ఇవ్వటం మొదలు పెట్టారు. అయితే వాటన్నింటికి ఇప్పుడు నేరుగా బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు సమాధానం ఇచ్చారు.

రాష్ట్రం ఇప్పటి వరకూ చంద్రబాబు డైరెక్షన్ లోనే అంతా సాగిందని…. ముందుగా అంతటి మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ ను మోసం చేసి తెలుగుదేశం పార్టీకి తన ముఖచిత్రాన్ని అంటించుకున్న చంద్రబాబు ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి చేత ఒక పత్రిక, ఒక మీడియా సంస్థను పెట్టించే స్థితి దాకా తీసుకుని వచ్చారని…. అలాంటి బాబుని తాము ఎందుకు ఏమీ అనకూడదు…? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసే అవకాశవాద రాజకీయాలు…. ఈ మాటలు వింటున్న వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించిన వీర్రాజు…. 2004లో తమతో కూటమికి సముఖత చూపించిన వారు 2014లో కేంద్రంలో తాము బలపడగా…. అప్పుడు వారే ఎగబడి తమతో జతకట్టేందుకు వచ్చారని ఆయన స్పష్టం చేశారు.

https://www.facebook.com/somuveerrajubjp/videos/808241173047874/

బాబుకి ఉగ్గుపాలతోనే అబద్ధాలను పట్టారని…. వాటన్నింటికీ మనం రోజులు  ఇన్ని ‘ఊ’ కొడుతూ ఉన్నామని చురకలు అంటించారు. 2014 లో మా కారణంగా గెలిచి ఆ తర్వాత సోనియా, రాహుల్ భుజాన చేతులు వేసిన చంద్రబాబు ఎంతో నిస్సిగ్గుగా మళ్లీ బీజేపీ తో కలవడానికి ప్రయత్నించడం ఏమిటని…. అటువంటి వ్యక్తిని విమర్శించడం ఎలా తప్పు అవుతుందని వీర్రాజు అడిగారు. ఇక చాలామంది బిజెపి చివరికి ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు అయినా తప్పక చంద్రబాబు తో కలుస్తుంది అన్న మాటలకి చివరికు జరిగేది ఏమిటో చూసేందుకు శాంతంగా వేచి ఉండాలని హితవు పలికారు.

అలాగే గతంలో కూడా బిజేపి కి వాజ్ పయ్ ద్వారా కేంద్రంలో మంచి ఓటు బ్యాంకు వచ్చిన తర్వాతే.. బాబు తమతో జత కట్టాడు అని…. అందుకు ముందు, ఆ తర్వాత బాబు సందర్భానుసారంగా ప్లేటు మార్చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశాడు. ఇక ఇలా ప్రతిసారి వారు తమ అవసరం కోరుకోవడమే తప్పించి…. తమకు వారి అవసరం ఏమీ లేదని స్పష్టం చేసి బాబు చేసే ఇటువంటి కుట్రపూరిత రాజకీయాలను తిప్పికొట్టడం తప్పు అని అనడం ఏమిటో తనకు అర్థం కావడం తన వాదనను ముగించారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....
Oktelugu Epaper