Homeజాతీయ వార్తలుCentral Govt: కేంద్రం సరికొత్త నిర్ణయం.. ఇకపై ఈ కార్డులన్ని ఒకే పోర్టల్ లో అప్డేట్...

Central Govt: కేంద్రం సరికొత్త నిర్ణయం.. ఇకపై ఈ కార్డులన్ని ఒకే పోర్టల్ లో అప్డేట్ చేయబడతాయి…

Central Govt: అయితే ఈ ముఖ్యమైన పత్రాలలో పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ వంటివి మార్చాలంటే ప్రజలు వేరువేరు కార్యాలయాలను సందర్శించాలి. తాను ఇకపై అటువంటి అవసరం ఉండదు. ఈ పత్రాలు అన్నిటికీ సంబంధించి ఒకే చోళ సేవలు అందించేలాగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృత డిజిటల్ గుర్తింపు వ్యవస్థను త్వరలో అమలు చేయడానికి రెడీగా ఉంది. ఈ పోర్టల్లో ప్రజలు ఇకపై ఒకే చోట ఇంటి చిరునామా, పేరు, మొబైల్ నెంబర్ వంటి సమాచారాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. అవసరమైన అన్ని గుర్తింపు కార్డులలో ఈ మార్పులు స్వయంచాలకంగా అప్డేట్ అవడం జరుగుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అలాగే పాస్పోర్ట్ వంటి అన్ని గుర్తింపు కార్డులను ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి ఒక పోర్టల్ ను రూపొందించనుంది. ఈ గుర్తింపు కార్డులలో మీకు అప్డేట్ కోసం మీరు ఆ పోర్టల్ కి వెళ్లి ఆప్షన్ను ఎంచుకోవలసి ఉంటుంది.

Also Read: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. వారు కూడా అర్హులే..

ఈ పోర్టల్ లో మీకు మొబైల్ నెంబర్ మార్చడానికి అలాగే చిరునామా వంటి ఇతర సమాచారం కూడా మార్చడానికి ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. ఉదాహరణకు మీరు చిరునామా మార్చాలని అనుకుంటే దానికి సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయాలి. మీరు మార్చిన చిరునామా 3 నుంచి 10 దినాలలో అన్ని పత్రాలలో కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మార్చిన సమాచారంతో మీరు కొత్త గుర్తింపు కార్డును కూడా పొందవచ్చు. దీనికోసం అయ్యే రుసుమును చెల్లించి పోర్టల్ లో కొత్త గుర్తింపు కార్డు కోసం అప్లై చేసుకోవాలి. కొత్త అప్డేట్ తో కూడిన కొత్త గుర్తింపు కార్డు మీకు ఏడుపని దినాలలో మీ ఇంటికి పోస్టు ద్వారా అందుతుంది. ఒకవేళ ఇంటికి కాకుండా కార్యాలయం ద్వారా గుర్తింపు కార్డు పొందాలనుకుంటే దానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది.

మీరు సమాచారం అప్డేట్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్లో అప్డేట్ చేసిన గుర్తింపు కార్డును కార్యాలయానికి వచ్చి కొందే తేదీతో పాటు సమయం కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ట్రయల్ రన్ జరుగుతుంది. త్వరలోనే ఇది అందుబాటులోనికి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కానీ దీనికి కొన్ని సాంకేతిక మరియు చట్టపరమైన సమస్యలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇవన్నీ చివరి దశ పరిష్కారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ పోర్టల్ ద్వారా డేటాను సురక్షితంగా ఉంచడానికి పూర్తి ఆధారిత వ్యవస్థను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. ఇప్పటి వరకు జరిగిన ట్రావెల్ గ్రామంలో 92 శాతం వరకు కచ్చితత్వం ఉన్నట్లు తెలిసింది. 98% కంటే ఎక్కువ ఖచ్చితత్వం పొందిన తర్వాత దీనిని సాధారణ ప్రజల కోసం ప్రారంభిస్తారు. కానీ ఈ పోర్టల్ పేరు ఇంకా నిర్ణయించలేదని తెలుస్తుంది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version