Homeఅంతర్జాతీయంAP Food Prices Increased: ఏపీలో ఇక టిఫిన్ చేయలేం.. స్వీట్లు కొనలేం.. కారణమిదీ!

AP Food Prices Increased: ఏపీలో ఇక టిఫిన్ చేయలేం.. స్వీట్లు కొనలేం.. కారణమిదీ!

AP Food Prices Increased: పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ‌టం అంటే ఇదేనేమో అనిపిస్తోంది. అస‌లే క‌రోనా ప‌రిస్థితుల్లో పెరిగిన ధ‌ర‌ల‌తో కొట్టుమిట్టాడుతున్న జ‌నాల‌కు.. ఇప్పుడు ర‌ష్యా, యుక్రెయిన్ యుద్ధం పెద్ద షాకే ఇస్తోంది. ఈ యుద్ధం కార‌ణంగా దేశవ్యాప్తంగా చ‌మురు ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయి. అలాగే గ్యాస్ ధ‌ర‌లు కూడా పెరిగాయి. దీంతో ఆటోమేటిక్ గా వాటి మీద ఆధార‌ప‌డిచేసే వ‌స్తువుల ధ‌ర‌లు అమాంతం పెరిగాయి.

AP Food Prices Increased
AP Food Prices Increased

కాగా ఇప్పుడు ఏపీలో టిఫిన్ల రేట్లు ఓ రేంజ్‌లో పెరిగాయి. టిఫిన్లు మాత్ర‌మే కాకుండా.. స్వీట్ల ప‌రిస్థితి కూడా పెనంలో నుంచి తీసిన‌ట్టే ఉంది. ఎందుకంటే గ్యాస్ ధ‌ర‌లు విప‌రీతంగా పెర‌గ‌డ‌మే. ర‌ష్యా, యుక్రెయిన్ యుద్ధ ప్ర‌భావం ఏపీలోని హోట‌ళ్లు, రెస్టారెంట్ల మీద ప‌డింద‌న్న‌మాట‌. గ్రామాల నుంచి మొద‌ట‌లు పెడితే సిటీల దాకా అంత‌టా ఇవే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

Also Read: Venkaiah Naidu Suresh Gopi: పార్లమెంట్ లో సురేష్ గోపీ గడ్డంపై వెంకయ్యనాయుడు సెటైర్ కు నవ్వులే నవ్వులు

చాలా ప్రాంతాల్లో డ‌బుల్ రేట్లు పెర‌గ‌డంతో సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు వాటిని కొన‌లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం పెరిగిన ధ‌ర‌ల్లో ప్లేట్ మీద రూ.5 నుంచి రూ.10 దాకా పెంచారు నిర్వాహ‌కులు. ఇంకా కొన్ని చోట్ల అయితే ధ‌ర‌లు పెంచితే బిజినెస్ న‌డ‌వ‌దేమో అని పూరీ, బజ్జీ లాంటి టిఫిన్లను అమ్మ‌డం ఆపేశారు. ఎందుకంటే వాటికి నూనె ఎక్కువ కావాలి, పైగా గ్యాస్ మీద ఎక్కువ సేపు ఉంచాల్సి వ‌స్తుంది.

ఇక రెస్టారెంట్ల‌లో కూడా ఫ్రైడ్ ఐటమ్స్ రేట్లను పెంచారు. ఇక అటు నూనెతో ఎక్కువ వేయించే స్వీట్ల రేట్ల‌ను కూడా అమాంతం పెంచేశారు. కొన్ని స్వీట్లకు అయితే కిలోకు రూ.20 నుండి రూ.50 దాకా పెంచేశారు. ఇక ఎండాకాలంలో ఎక్కువ‌గా అమ్ముడు పోయే ఆవ‌కాయల ధ‌ర‌లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. వంట నూనె, గ్యాస్ తో అవ‌స‌ర‌ముండే వాటి ధ‌ర‌లు అమాంతం పెర‌గ‌డంతో సామాన్య జ‌నం అల్లాడిపోతున్నారు. ఇలా అయితే.. వేటినీ కొన‌లేమ‌ని, చివ‌ర‌కు శ్రీలంక‌లో ఉన్న ప‌రిస్థితులే వ‌స్తాయేమో అని భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read: AP Secretariat: స‌చివాల‌యానికి వ‌స్తున్న అప్పులోళ్లు.. జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రువు గాయ‌బ్‌..!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version