Adani-Hindenburg row: అదానీ దివాళా తీస్తే బ్యాంకులు, దేశం దివాళా తీస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎస్బీఐ, ఎల్ఐసీ ముందు కాంగ్రెస్ ధర్నాలు నిరసనలు ఎందుకు చేస్తున్నారు. ఆ రెండు సంస్థలను ప్రతిపక్షాలు అభాసుపాలు చేస్తున్నాయి. హిండెన్ బర్గ్ నివేదిక ప్రకారం అదానీ కొన్ని అక్రమాలు చేశారు. దీనిపై విచారణ జరిపి రెగ్యులేటరీ విచారణ చేయాల్సిందే. గౌతం అదానీ అక్రమాలు చేసి ఉంటే దర్యాప్తు జరపాలి చర్యలు తీసుకోవాలి.
అదానీ వల్ల ఎస్బీఐ, ఎల్ఐసీ దివాళా తీస్తుందా? దేశం ఆర్థికంగా దెబ్బతింటుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.