భారీ స్కోరు దిశగా ఆసీస్..!

చాలా గ్యాప్ తరువాత క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంది. సిడ్నీ మైదానంలో దిగ్గజాలు భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు ఉండడంతో ఇరుజట్ల అభిమానులు ఉత్కంఠతో మ్యాచ్ ను వీక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో క్రీడాకారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మైదానంలోకి అడుగుపెట్టారు. ఇక సిడ్నీ స్టేడియంలో 50 శాతం మంది ప్రేక్షకులకే అనుమతినిచ్చారు. డేవిడ్ వార్నర్ తో కలిసి ఆరోన్ ఫించ్ మైదానంలోకి అడుగుపెట్టారు. […]

Written By: Suresh, Updated On : November 27, 2020 11:25 am
Follow us on

చాలా గ్యాప్ తరువాత క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంది. సిడ్నీ మైదానంలో దిగ్గజాలు భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు ఉండడంతో ఇరుజట్ల అభిమానులు ఉత్కంఠతో మ్యాచ్ ను వీక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో క్రీడాకారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మైదానంలోకి అడుగుపెట్టారు. ఇక సిడ్నీ స్టేడియంలో 50 శాతం మంది ప్రేక్షకులకే అనుమతినిచ్చారు. డేవిడ్ వార్నర్ తో కలిసి ఆరోన్ ఫించ్ మైదానంలోకి అడుగుపెట్టారు. అయితే 27 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా 156 స్కోరు చేసింది. డేవిడ్ వార్నర్ 69, ఆరన్ ఫించ్ 73 పరుగులు చేశారు.