నిత్యం సోషల్ మీడియాలో వివాదస్పద పోస్టులు పెడుతూ అందరిని తనవైపు తిప్పుకోవడం శ్రీరెడ్డికి కొత్తేమీకాదు. ‘స్థిరమైన శృంగారం చేయడం వల్ల కరోనా నివారణ నిరూపితమయిందని.. అలాగే మాస్కులు, హెల్మెట్లు, కండోమ్ లను ధరించండి.. దేవుడి ముందు మాత్రం నగ్నంగా ఉండండి.. అంటూ సెన్సషల్ కామెంట్ చేసింది. అయితే ఆమె వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు శ్రీరెడ్డి వ్యాఖ్యలు లైట్ తీసుకుంటున్నారు.
నేడు భారత ప్రధాని మోడీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపు మేరకు ప్రజలంతా స్వచ్ఛంధంగా బంద్ లో పాల్గొంటున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. బస్సులు, ట్రైన్లు, విమానాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. పోలీస్, వైద్య, ఫైర్, వాటర్ డిపార్ట్ మెంట్ మినహా అందరూ బంద్ లో పాల్గొంటున్నారు.