Read More:‘ఇండియన్-2’ షూటింగ్లో ప్రమాదం.. ముగ్గురి మృతి
రష్మీ సంపాదించిన డబ్బుతో ఆంధ్రా ఒడిశా సరిహద్దులో తన సొంత ఊరైన బెహ్రాంపూర్ అనే ప్రదేశంలో రష్మీ 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం దాదాపు రూ.5కోట్లకు డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ 100ఎకరాల్లో కోకా, యూకలిప్టస్, మామిడి, నేరేడు వంటి పంటలను పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం మరి ఈ వార్తలపై రష్మీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.