spot_img
Homeఎంటర్టైన్మెంట్మెగా కాంపౌండ్లోకి కొత్త హీరోయిన్

మెగా కాంపౌండ్లోకి కొత్త హీరోయిన్

నివేథా థామస్ వరుసగా మెగా ఆఫర్లు దక్కించుకుంటుంది. నివేథా థామస్ ‘మెంటల్ మదిలో’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తో కలిసి ‘చిత్రలహారి’ మూవీలో నటించింది. వీరిద్దరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అదేవిధంగా ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురములో’ మూవీలో నివేథా థామస్ ఓ కీలక పాత్రలో నటించి మెప్పింది.

‘అలవైకుంఠపురములో’ నివేథా పేతురాజ్ నటనకు ఫిదా అయిన బన్నీ తన తదుపరి మూవీలో ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సాయిధరమ్ తేజ్ తాజా మూవీ ‘సోలో బ్రతుకే సోబెటర్’ మూవీ తర్వాత మరోసారి ఈ అమ్మడితో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. ‘దేవ కట్టా’ మూవీలో సాయిధరమ్ తేజ్ కు జోడీగా నివేథా పేతురాజ్ ఎంపికైనట్లు సమాచారం.

నివేథా పేతురాజ్ ప్రస్తుతం రామ్ ‘రెడ్’ లో నటిస్తుంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో నివేథా పేతురాజ్ కు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. బన్నీ, సాయిధరమ్ లను ఒకేసారి మెగా కంపౌండ్లోకి ఎంట్రీ ఇచ్చింది. రామ్ ‘రెడ్’ మూవీ పూర్తయిన తర్వాత మెగా హీరోలతో నటించే అవకాశం ఉంది. నివేథా మెగా ఆఫర్లు దక్కించుకుంటున్న మెగా హీరోయిన్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. ఈ అమ్మడి లిస్టులో మరిన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version