spot_img
Homeఎంటర్టైన్మెంట్Mrs India: మిసెస్ ఇండియా కిరీటాన్ని సొంతం చెసుకున్న విజయవాడ వనిత

Mrs India: మిసెస్ ఇండియా కిరీటాన్ని సొంతం చెసుకున్న విజయవాడ వనిత

Mrs India: ఈ ఏడాది మిసెస్ ఇండియా కాంపిటీషన్​లో తెలుగమ్మాయి విజేతగా నిలిచింది. రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​లో జరిగిన ఈ పోటీల్లో విజయవాడకు చెందిన బిల్లుపాటి మల్లిక ఈ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. పేజెంట్స్‌ ప్రైవేట్‌ ఇండియా ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు మిసెస్‌ ఇండియా- 9వ సీజన్‌ పోటీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 24 మంది మహిళలు ఈ అందాల పోటీల్లో పాల్గొనగా.. ఈ క్రమంలోనే అన్ని రౌండ్లలో విజయం సాధిస్తూ ఫైనల్స్ కి 12 మంది బరిలో నిలబడ్డారు.

mallika-billupati-from-vijayawada-selected-as-mrs-india-beauty-pageant

కాగా, ఆ తుడి పోటీల్లో అందర్నీ పక్కను నెట్టి మిసెస్​ ఇండియా కిరీటాన్ని మల్లిక కైవసం చేసుకుంది. మల్లిక ఇన్​స్టాగ్రామ్​ ప్రొఫైల్​ సమాచారం ప్రకారం.. తను విజయవాడకు చెందిన అమ్మాయి కాగా, తండ్రి పేరు సుంకర దుర్గాప్రసాద్​. ఎంబీఏ పూర్తి చేసిన ఈమె.. 2019లో శ్రీమతి అమరావతి టైటిల్​ను గెలుచుకున్నారు. ఆ తర్వాత 2020లో వర్చువల్​గా నిర్వహించిన మిసెస్​ ఏపీ అందాల పోటీల్లో  రెండో స్థానంలో గెలుపొందిన సంగతి తెలిసిందే.

కాగా, ఇప్పుడు ఏకంగా మిసెస్ ఇండియా బరిలో దిగి కిరీటాన్నే సొంతం చేసుకున్నారు మల్లిక. ప్రస్తుతం ఆమెకు 19కే ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన ఫొటోలను ఫాలోవర్స్​కోసం పెడుతూ.. అలరిస్తుంటుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version