ఆంధ్రప్రదేశ్‌ఏపీలో ఈ లొల్లి వద్దు.. ఢిల్లీకి పోతాం...

ఏపీలో ఈ లొల్లి వద్దు.. ఢిల్లీకి పోతాం…

ap secretariat

ఏపీ లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఢిల్లీ బాట పడుతున్నారట. కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకుంటున్నారట. వారికి ఉన్న పరిచయాలతో లాబీయింగ్ చేసుకుని కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకుంటున్నారట. ఐపీఎస్‌లు వరుసగా కేంద్ర సర్వీస్‌లకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన కాస్త విచిత్రంగా ఉందనే వాదనలు ఉన్నాయి. పోలీస్ బాస్‌కు తెలియకుండా.. పోలీసు వ్యవహారాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: తొలి ఆంధ్రా న్యూస్ ఛానల్ ఎందుకు మూసివేయాల్సి వచ్చిందంటే?

 అధికారులు కేవలం పదవిలో ఉండటానికేన్నట్లుగా పరిస్థితి మారిపోయింది కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది మంది గుప్పిట్లోనే అన్ని శాఖలు ఉన్నయట.  పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం.. పార్టీలో ఉన్న పొజిషన్‌ను ఆసరాగా చేసుకుని.. పనులు నడిపిస్తన్నట్లు తెలుస్తోంది.

తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కోర్టుల్లో నిలబడటం లేదు. చాలా వరకు.. తప్పుడు నిర్ణయాలు. రేపు ఏదైనా తేడా వస్తే.. కేసులు పాలవడం కూడా ఖాయమన్న చర్చ జరుగుతోంది.

 వైసీపీ నేతలకు లబ్ది కలిగించే నిర్ణయాలు తీసుకుంటే.. వారు లబ్దిపొందుతారు.. కానీ తర్వాత అవకతవకల కేసులు పడితే వారికేమీ నష్టం ఉండదు. ఎందుకంటే.. ఆ నిర్ణయాలు తీసుకున్న అధికారులకు మాత్రమే.. నష్టం. అని అధికారులు అనుకుంటున్నారట.

Also Read: స్వరూపానందకు ఆ ‘మర్యాద’

 గతంలో జరిగిన పరిణామాలు. ఈ ప్రభుత్వం తీసుకున్న కక్ష సాధింపు చర్యల కారణంగా.. అనేక మంది అధికారులు ఇప్పటికే. ఇబ్బంది పడుతున్నరని తెలుస్తోంది. రేపు ప్రభుత్వం మారితే.. తమ పరిస్థితేమిటన్న చర్చ. అధికారుల్లో నడుస్తోంది. అందుకే నాలుగేళ్ల కన్నా ఎక్కువ సర్వీసు ఉన్నవారు. కేంద్ర సర్వీసుల ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.

ముందు ఢిల్లీలో గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుని ఆ తర్వాత ఏపీ సర్కార్ కు దరఖాస్తు చేసుకుటే.. తిరస్కరించే అవకాశం ఉండదని అంచనా కొచ్చి ఆ వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమ సర్వీసులో ఏర్పడిన పరిచయాలతో లాబీయింగ్ చేసుకుని అయినా సరే… ఏపీ నుంచి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారట.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Exit mobile version