బిజినెస్వాహనదారులకు భారీ షాక్.. అక్కడ రూ.100 దాటిన పెట్రోల్..?

వాహనదారులకు భారీ షాక్.. అక్కడ రూ.100 దాటిన పెట్రోల్..?

దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. రవాణా ఛార్జీలు పెరగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, వ్యాట్, డీలర్ కమిషన్, ఇతర పన్నుల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 89 రూపాయలకు అటూఇటుగా ఉండగా డీజిల్ ధర 83 రూపాయలకు అటూఇటుగా ఉంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని గంగానగర్ లోని పెట్రోల్ బంకులలో ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేయడం గమనార్హం. అక్కడ సాధారణ పెట్రోల్ ధర లీటర్ 97.73 రూపాయలుగా ఉండగా ప్రీమియం పెట్రోల్ కు, సాధారణ పెట్రోల్ కు మధ్య వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడం గమనార్హం. పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో వాహనదారులు రోడ్లపైకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తే మాత్రమే వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల రవాణా ఛార్జీలు పెరుగుతూ ఉండటంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. కారణాలు ఏవైనా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తే బాగుంటుందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర 36 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర 89.51 రూపాయలుగా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర 83.19 రూపాయలకు చేరింది. అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 92.29 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 85.03 రూపాయలుగా ఉండటం గమనార్హం.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

V Hanumantha Rao: మోడీ సార్ పాన్ రేటు కూడా పెంచుతరా.. మా హనుమంతన్న బాధ మీకు అర్థమైత లేదు..

V Hanumantha Rao: పెట్రోల్ పెరిగింది. డీజిల్ ధర కూడా పెరిగింది. నిత్యావసరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏం కొనేటట్టు లేదు.. యుద్ధం వల్ల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు తట్టుకునే...

India Oil Production : కొత్తగా 200 బావులు.. భారత ‘చమురు’ కష్టాలకు చెక్.. ఇక ఆ దేశాల ఆటలు సాగవు!

India Oil Production : భారత్‌.. ప్రపంచంలో ఎక్కువ చమరు దిగుమతి చేసుకునే దేశాల్లో మూడోస్థానంలో ఉంది. దేశ అవసరాల్లో కేవలం 15 శాతం మాత్రమే భారత్‌లో ఉత్పత్తి అవుతోంది. 85 శాతం...

Most Popular

Tata Avinya X: ఈ టాటా కారు డిజైన్ గురించి తెలిస్తే క్యూ కట్టకుండా ఉండరు..

Tata Avinya X: భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక 'టాటా అవిన్యా ఎక్స్' ఈవీ కారును భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్...

Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.. ఎందుకంటే..

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ 'ఎక్స్ సిరీస్'లో భాగంగా 'హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది....

Mahindra Vision T: మహీంద్రా మరో సంచలనం.. విజన్.T కి భారత్‌లో పేటెంట్.. ఇది ఎలా ఉండబోతుందంటే..

Mahindra Vision T: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లతో అలరించిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విషయంలోనూ తనదే...

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక...

OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో..

OnePlus : ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మార్కెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' (Oppo) తన గ్లోబల్ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో...
Exit mobile version