https://oktelugu.com/

చంద్రబాబు తప్పును మేం సరిదిద్దుతున్నాం: మంత్రి కన్నాబాబు

పోలవరం ప్రాజెక్టుపై ఇంత రగడ కావడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని మంత్రి కన్నాబాబు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 నాటి అంచనాలనే ఆమోదిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా అడ్డు చెప్పకుండా గత సర్కార్ అంగీకరించిందన్నారు. అర్ధరాత్రి పూటీ ఈ ప్యాకెజీని ఒప్పుకున్నారన్నారు. ఈ తప్పును సరిదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక నివర్ తుఫాను వల్ల ఇప్పటి వరకు ముగ్గురు మరణించారని మంత్రి తెలిపారు. వరదలో చిక్కకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక […]

Written By: , Updated On : November 27, 2020 / 06:42 PM IST
Follow us on

పోలవరం ప్రాజెక్టుపై ఇంత రగడ కావడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని మంత్రి కన్నాబాబు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 నాటి అంచనాలనే ఆమోదిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా అడ్డు చెప్పకుండా గత సర్కార్ అంగీకరించిందన్నారు. అర్ధరాత్రి పూటీ ఈ ప్యాకెజీని ఒప్పుకున్నారన్నారు. ఈ తప్పును సరిదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక నివర్ తుఫాను వల్ల ఇప్పటి వరకు ముగ్గురు మరణించారని మంత్రి తెలిపారు. వరదలో చిక్కకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతుందన్నారు.