
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయి. తాజాగా 63049మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 664మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా.. 11మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 835మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,02,29,745 శాంపిల్స్ను పరీక్షించగా.. 8,70,076 పాజిటివ్ కేసులు నమో దయ్యాయి. వీరిలో 8,56,320మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 7014 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6742 యాక్టివ్ కేసులు ఉన్నాయి.