తిరుపతి లడ్డూ కోసం ఆందోళన

తిరుమలలో శ్రీవారి ప్రసాదమైన లడ్డూ కోసం కొందరు ఆందోళన చేశారు. స్వామి వారి ప్రసాదం తమకు ఇవ్వడం లేదని అధికారులను నిలదీశారు. అయితే కోవిడ్ కారణంగా భక్తులకు పూర్తిస్థాయిలో లడ్డూల పంపిణీ చేయలేకపోతున్నామని తెలిపారు.కాగా కరోనా కారణంగా గత ఆరు నెలలగా తిరుమల శ్రీవారి ఆలయం మూత బడింది. రెండు నెలల కిందట ఆలయం తెరుచుకున్నా లడ్డూల పంపిణీ చేయలేదు. ఇటీవలే శ్రీవారి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గుతున్న ద్రుష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ […]

Written By: Suresh, Updated On : December 13, 2020 10:19 am
Follow us on

తిరుమలలో శ్రీవారి ప్రసాదమైన లడ్డూ కోసం కొందరు ఆందోళన చేశారు. స్వామి వారి ప్రసాదం తమకు ఇవ్వడం లేదని అధికారులను నిలదీశారు. అయితే కోవిడ్ కారణంగా భక్తులకు పూర్తిస్థాయిలో లడ్డూల పంపిణీ చేయలేకపోతున్నామని తెలిపారు.కాగా కరోనా కారణంగా గత ఆరు నెలలగా తిరుమల శ్రీవారి ఆలయం మూత బడింది. రెండు నెలల కిందట ఆలయం తెరుచుకున్నా లడ్డూల పంపిణీ చేయలేదు. ఇటీవలే శ్రీవారి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గుతున్న ద్రుష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తులకు సరిపడా లడ్డూలు అందుబాటులో ఉండడం లేదు.