ఫార్మాసిటీలో చిక్కుకున్న 20 మంది కార్మికులు..?

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. పరవాడలో ఉన్న ఈ ఫార్మాసిటీలోని జేపీఆర్ ల్యాబ్స్ లో మంగళవారం అర్ధరాత్రి మూడుసార్లు పేలుళ్లు జరిగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాద సమయంలో 20 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

Written By: Suresh, Updated On : January 6, 2021 9:13 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. పరవాడలో ఉన్న ఈ ఫార్మాసిటీలోని జేపీఆర్ ల్యాబ్స్ లో మంగళవారం అర్ధరాత్రి మూడుసార్లు పేలుళ్లు జరిగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాద సమయంలో 20 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.