Homeఅంతర్జాతీయంUS Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో ఇంకా బ్యాలెట్‌ పేపరే.. ఎందుకో తెలుసా?

US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో ఇంకా బ్యాలెట్‌ పేపరే.. ఎందుకో తెలుసా?

US Presidential Election 2024: అగ్రరాజ్యం అమెరికా.. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముడు దశల్లో పోలింగ్‌ జరిగింది. మరో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 15 ఏళ్లుగా జాతీయ ఎన్నికల సంఘం పార్లమెంటుతోపాటు అసెంబ్లీ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహిస్తోంది. అయితే ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కూడా దీనిపై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు మాత్రం ఈవీఎంలతో నిర్వహణకే అనుమతి ఇచ్చింది. దాదాపు 80 కోట్లకుపైగా ఓటర్లు ఉన్న భారత్‌లో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణే భారంగా మారింది. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించడం మరింత భారమవ్వడమే కాకుండా దాదాపు భారీగా వ్యయం కూడా అవుతుంది. దాదాపు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఈవీఎంలతో రెండు నెలల్లో ఎన్నికలు పూర్తి చేస్తున్నారు.

అమెరికాలో బ్యాలెట్‌ పేపర్లతోనే..
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికీ బ్యాలెట్‌ పేపర్లతోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈఏడాది నవంబర్‌లోనూ బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇందుకు కారణాలు రెండు ఉన్నాయి. అక్కడ భారత్‌ తరహాలో భారీగా ఓటర్లు లేరు. దీంతో అక్కడ ఎన్నికల నిర్వహణ ఈజీ అవుతోంది. ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.

రింగింగ్‌ అవకాశం..
ఇక ఇండియాలో బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికల నిర్వమణలో బలవంతులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. గతంలో అనే ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగింది. కానీ అమెరికాలో అలాంటి పరిస్థితి లేదు. పటిష్టమైన భద్రత కారణంగా అక్కడ ఇప్పటికీ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.

ప్రచారంలో దాడులు..
ఇక ఇండియాలో ఎన్నికల ప్రచారానికే భారీగా ఖర్చు చేస్తున్నారు. దాడులకు కూడా వెనుకాడడం లేదు. అమెరికాలో ప్రచారం అంతా మీడియాలోనే ఉంటుంది. సభలు, డిబేట్ల ద్వారా క్యాంపెయినింగ్‌ చేస్తారు. దీంతో దాడులకు అవకాశం లేదు. సెక్యూరిటీ సమస్య కూడా ఉండదు. బ్యాలెట్‌ కౌంటింగ్‌ కూడా త్వరగా పూర్తవుతుంది. ఇక పోటీచేసే అభ్యర్థులు ముగురు, నలుగురికి మించి ఉండరు. భారత్‌లో మాత్రం ఒక నియోజకవర్గానికే పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో మనదేశంలో ఈవీఎంల నిర్వహణ అనివార్యమైంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version