విధుల్లో చేరిన సంతోష్ బాబు సతీమణి

గాల్వాన్ లోయ ఘటనలో మరణించిన సంతోష్ బాబు భార్య సంతోషిణి సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా విధుల్లో చేరారు. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యపేట జిల్లాకు చెందిన సంతోష్ బాబు వీర మరణం పొందారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. రూ. 5కోట్ల ఆర్థిక సాయం అందించారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో కేబీఆర్ పార్క్ ఎదుట 711 గజాల […]

Written By: Suresh, Updated On : November 2, 2020 2:02 pm
Follow us on

గాల్వాన్ లోయ ఘటనలో మరణించిన సంతోష్ బాబు భార్య సంతోషిణి సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా విధుల్లో చేరారు. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యపేట జిల్లాకు చెందిన సంతోష్ బాబు వీర మరణం పొందారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. రూ. 5కోట్ల ఆర్థిక సాయం అందించారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో కేబీఆర్ పార్క్ ఎదుట 711 గజాల స్థలాన్ని ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ ఇప్పించారు.