Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్టీఆర్‌ఎస్‌ పాలనలోనే పల్లెలు అభివృద్ధి : ప్రభుత్వ విప్‌ సుమన్‌

టీఆర్‌ఎస్‌ పాలనలోనే పల్లెలు అభివృద్ధి : ప్రభుత్వ విప్‌ సుమన్‌

టీఆర్‌ఎస్‌ పాలనలోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. జిల్లాలోని చెన్నూర్‌ మండలం నారాయణపూర్‌-దుగ్నెపల్లి గ్రామాల మధ్య రూ.1.83 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ..కాంగ్రెస్‌, టీడీపీల హయాంలో గ్రామాలకు రోడ్డు వ్యవస్థ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular