భారత్ బంద్ కు కేసీఆర్ మద్దతు

ఢిల్లీలో రైతులు చేస్తున్నఆందోళనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారు. ఈనెల 8న తలపెట్టిన భారత్ బంద్ కు తమ సపోర్టు ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ క్రుషి చేస్తుందని అన్నారు. బంద్ ను విజయవంతం చేయడానికి అన్నివర్గాల వారు మద్దతు తెలపాలని కేసీఆర్ కోరారు.

Written By: Suresh, Updated On : December 6, 2020 12:01 pm
Follow us on

ఢిల్లీలో రైతులు చేస్తున్నఆందోళనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారు. ఈనెల 8న తలపెట్టిన భారత్ బంద్ కు తమ సపోర్టు ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ క్రుషి చేస్తుందని అన్నారు. బంద్ ను విజయవంతం చేయడానికి అన్నివర్గాల వారు మద్దతు తెలపాలని కేసీఆర్ కోరారు.