ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కవిత

నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి దర్బార్‌ హాల్‌లో మధ్యాహ్నం 12.45 గంటలకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈనెల 9న జరిగిన నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత 88 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Written By: Suresh, Updated On : October 29, 2020 1:24 pm
Follow us on

నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి దర్బార్‌ హాల్‌లో మధ్యాహ్నం 12.45 గంటలకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈనెల 9న జరిగిన నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత 88 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.