దుబ్బాకలో బీజేపీ గెలుపు

తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఫలితం మొత్తానికి బీజేపిని వరించింది. 1,118 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి  చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. మొత్తం 23 రౌండ్లలో 12 రౌండ్లలో బీజేపి మెజారిటీ సాధించగా, 1 0 రౌండ్లలో టీఆర్ఎస్ కు, ఒక రౌండ్ లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది.

Written By: Suresh, Updated On : November 10, 2020 3:51 pm
Follow us on

తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఫలితం మొత్తానికి బీజేపిని వరించింది. 1,118 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి  చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. మొత్తం 23 రౌండ్లలో 12 రౌండ్లలో బీజేపి మెజారిటీ సాధించగా, 1 0 రౌండ్లలో టీఆర్ఎస్ కు, ఒక రౌండ్ లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది.