హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మరణించారు. నగరంలోని గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ ఓ కారును వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మ్రతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి గాయపడగా అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. […]

Written By: Suresh, Updated On : December 13, 2020 8:34 am

accident

Follow us on

హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మరణించారు. నగరంలోని గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ ఓ కారును వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మ్రతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి గాయపడగా అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.