తొలిరౌండ్ లో దూసుకెళ్తున్న కారు

జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపు  ప్రశాంతంగా సాగుతోంది. బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ అయినందున ఫలితాలు స్లోగా వెలువుడుతున్నాయి. ఇప్పటి వరకు ఆర్సిపురం, పటాన్ చెరులో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అలాగే చందానగర్, హపీజ్ పేట్, హైదర్ నగర్, కాస్రా, మీర్ పేట, హెచ్బీ కాలనీ,చర్లపల్లి, ఓల్డ్ బోయినపల్లి, బోయినపల్లి, కాప్రా డివిజన్లలో లో టీఆర్ఎస్, కిషన్ బాగ్ లో ఎంఐఎం,  లీడ్లో ఉంది. మొత్తంగా 18 చోట్ల టీఆర్ఎస్, 6 చోట్ల బీజేనీ, 2 చోట్ల ఎంఐఎం ఆధిక్యంలో […]

Written By: Suresh, Updated On : December 4, 2020 11:43 am
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపు  ప్రశాంతంగా సాగుతోంది. బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ అయినందున ఫలితాలు స్లోగా వెలువుడుతున్నాయి. ఇప్పటి వరకు ఆర్సిపురం, పటాన్ చెరులో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అలాగే చందానగర్, హపీజ్ పేట్, హైదర్ నగర్, కాస్రా, మీర్ పేట, హెచ్బీ కాలనీ,చర్లపల్లి, ఓల్డ్ బోయినపల్లి, బోయినపల్లి, కాప్రా డివిజన్లలో లో టీఆర్ఎస్, కిషన్ బాగ్ లో ఎంఐఎం,  లీడ్లో ఉంది. మొత్తంగా 18 చోట్ల టీఆర్ఎస్, 6 చోట్ల బీజేనీ, 2 చోట్ల ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపులో భాగంగా మొత్తం 34, 50,331 ఓట్లు పోలయ్యాయి. 14 డివిజన్లలో లెక్కింపు ఆలస్యం కానుంది.