https://oktelugu.com/

తెలంగాణలో కొత్తగా 379 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 379 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,88,789గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,559గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,82,177 మంది కోలుకోగా ప్రస్తుతం 5,053యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 2,776మంది ఇంట్లో చికిత్స […]

Written By: , Updated On : January 7, 2021 / 10:01 AM IST
Follow us on

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 379 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,88,789గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,559గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,82,177 మంది కోలుకోగా ప్రస్తుతం 5,053యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 2,776మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న ఒక్కరోజే 41,246 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.