ఇక రైలులో ఆ దేశం వెళ్లొచ్చు..

భారత్‌ నేపాల్‌ మధ్య ఇక రైలు ప్రయాణం సాగించవచ్చని భారత రైల్వే అధికారులు తెలిపారు. రెండు దేశాల మధ్య ప్యాసింజర్లను డిసెంబర్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ మేరకు డీజిల్‌, ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌ రైళ్లను అందజేసింది. బీహార్‌లోని జయనగర్‌, నేపాల్‌లోని ధనుసా జిల్లాల మధ్య ఈ రైళ్లు ప్రయాణం చేయనున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పెరగనున్నాయి.

Written By: NARESH, Updated On : September 20, 2020 3:55 pm

train india to nepal

Follow us on

భారత్‌ నేపాల్‌ మధ్య ఇక రైలు ప్రయాణం సాగించవచ్చని భారత రైల్వే అధికారులు తెలిపారు. రెండు దేశాల మధ్య ప్యాసింజర్లను డిసెంబర్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ మేరకు డీజిల్‌, ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌ రైళ్లను అందజేసింది. బీహార్‌లోని జయనగర్‌, నేపాల్‌లోని ధనుసా జిల్లాల మధ్య ఈ రైళ్లు ప్రయాణం చేయనున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పెరగనున్నాయి.