Annamalai Padayatra : మోడీ అన్నామలై పాదయాత్ర ముగింపు చరిత్రాత్మక సభ

మోడీ అన్నామలై పాదయాత్ర ముగింపు చరిత్రాత్మక సభపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : February 27, 2024 5:34 pm

Annamalai Padayatra : ఈరోజే అన్నామలై పాదయాత్ర ముగింపు సభ పల్లడం తిరుపూరులో జరుగబోతోంది. మోడీ అటెండ్ కాబోతున్నాడు. ఇంత చరిత్రాత్మకమైన పాదయాత్ర ఎప్పుడూ తమిళనాట చూడలేదు. పాదయాత్ర మహాప్రస్థానంగా మారి ప్రజలంతా పోటెత్తిన తీరు నభూతో నభవిష్యతి అన్నట్టుగా మారింది.

1200 ఎకరాల్లో అద్భుతంగా ఈ అన్నామలై పాదయాత్ర ముగింపు సభను ఏర్పాటు చేశారు. ఈ పాదయాత్ర తమిళనాట అన్నింటిని షేక్ చేసింది. ఏ సర్వే చూసినా డబుల్ డిజిట్ ను తమిళనాడులో చూపిస్తోంది. పాదయాత్ర క్రియేట్ చేసిన ఎఫెక్ట్ ను అర్థం చేసుకోవచ్చు.

మోడీ అన్నామలై పాదయాత్ర ముగింపు చరిత్రాత్మక సభపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.