ravikishan
తెలుగులో వచ్చిన ‘రేసుగుర్రం’ సినిమాలో విలన్గా నటించిన రవికిషన్కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. డ్రంగ్స్ లింక్స్ వ్యవహారంపై లోక్సభలో మాట్లాడినందుకు తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత కల్పించాలని రవికిషన్ ఇదివరకే ప్రభుత్వాన్ని కోరారు. దీంతో యూపీ సీఎం అందుకు అంగీకరించింది. దీంతో రవికిషన్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ ఎంపీ అయిన రవికిషణ్ ‘ నా కుటుంబంతో పాటు నియోజకవర్గ ప్రజలకు భద్రత కల్పించిన మీకు రుణపడి ఉంటాం.. ప్రజా సమస్యలపై ఎప్పుడూ గళం విప్పుతుంటాను’ అని ఈ సందర్భంగా ట్విట్టర్లో పేర్కొన్నారు.
Also Read: టాలీవుడ్ లో మరో పెద్ద స్టూడియో.. అల్లు అరవింద్ సంచలనం