ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మూడో టెస్టుకోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే రెండు టెస్టుల్లో ఒకటి గెలుచుకున్న టీమిండిమా మరో టెస్టును సొంతం చేసుకోవడానికి సిద్ధమైంది. మొదటి టెస్టులో కోహ్లీ కెప్టెన్సీ ఆధ్వర్యంలో ఓడిపోగా, రెండో టెస్టులో రహనె కెప్టెన్సీ సారథ్యంలో విజయం సాధించింది. ఇక ఉమేశ్ యాదవ్ గాయం కారణంగా దూరం కావడంతో నాగరాజ్ కు కూడా చోటు దక్కలేదు.
జట్టు వివరాలు:
రహనె(కెప్టెన్), రోహిత్ శర్మ( వైస్ కెప్టెన్) శుభ్మన్ గిల్, పూజారా, హనుమ విహారి రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ