Homeజాతీయం - అంతర్జాతీయంశ్మశానవాటిక బాధితులకు రూ.10 లక్షల పరిహారం

శ్మశానవాటిక బాధితులకు రూ.10 లక్షల పరిహారం

ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో శ్మశానవాటికలోని ఓ భవనం పైకప్పు కూలి 25 మంది వరకు మరణించారు. ఈఘటనపై రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. కాగా ఈ ఘటనకు కారణమైన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే పైకప్పు కొత్తది కావడం, వర్షంలో నానడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular