వరద సంక్షోభాన్ని ఇలా అధిగమించండి: నితిన్ గడ్కరీ

మహారాష్ట్రలో వరద సంక్షోభాన్ని అధిగమించడానికి రాష్ట్ర వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని రోజుల కిందట ఆయన ఈ విషయాలను ప్రస్తావిస్తూ లేఖ పంపించారు. తాజాగా ఈ లేఖ సోషల్ మీడియాలో వైరస్ అవుతోంది. మహారాష్ట్రలో ప్రతి సంవత్సరం వరదల వల్ల ప్రాణ నష్టం సంభవిస్తోందని, అందువల్ల ఈ లేఖను పరిగణలోకి తీసుకోవాలని గడ్కరీ తెలిపారు. ప్రక్రుతి వైరరీత్యాన్ని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం […]

Written By: Suresh, Updated On : October 18, 2020 3:00 pm
Follow us on

మహారాష్ట్రలో వరద సంక్షోభాన్ని అధిగమించడానికి రాష్ట్ర వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని రోజుల కిందట ఆయన ఈ విషయాలను ప్రస్తావిస్తూ లేఖ పంపించారు. తాజాగా ఈ లేఖ సోషల్ మీడియాలో వైరస్ అవుతోంది. మహారాష్ట్రలో ప్రతి సంవత్సరం వరదల వల్ల ప్రాణ నష్టం సంభవిస్తోందని, అందువల్ల ఈ లేఖను పరిగణలోకి తీసుకోవాలని గడ్కరీ తెలిపారు. ప్రక్రుతి వైరరీత్యాన్ని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.